Breaking News

మీ సాయం అవసరం లేదు..తేల్చి చెప్పిన భారత్..?


Published on: 27 Jun 2025 17:26  IST

ఇండియా చరిత్రలోనే అతిపెద్ద విమాన ప్రమాదం అయిన అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా క్రాష్. ఈ ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు ఆలస్యం అవుతుంది ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఐక్యరాజ్యసమితికి చెందిన పౌర విమానయాన సంస్థ (ఐసీఏవో) దర్యాప్తులో సాయం చేసేందుకు ఒక పరిశీలకుడిని పంపడానికి ముందుకొచ్చింది. ఐరాస సహాయాన్ని భారత్ తిరస్కరించడం చర్చనీయాంశంగా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి