Breaking News

రైతన్నలకు మరింత సేవలో మన గ్రోమోర్


Published on: 27 Jun 2025 13:48  IST

కారేపల్లి, జూన్ 27 : రైతన్నలకు మరింత సేవలు అందించేందుకు మన గ్రోమోర్ (కోరామండల్) స్టోర్లలో అందుబాటులో ఉంచినట్లు ఆ సంస్థ తెలంగాణ జోనల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం మన గ్రోమోర్ బ్రాంచ్‌ని వ‌ర్చువ‌ల్ ద్వారా ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా జోనల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయానికి కావలసిన అన్ని రకాల సేవలను మన గ్రోమోర్ ద్వారా అందించడం జరుగుతుందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి