Breaking News

రాష్ట్రంలో క్రిమినల్స్‌కు చోటులేదు: CBN


Published on: 27 Jun 2025 17:52  IST

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గుంటూరులో హ్యకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రాష్ట్రంలో క్రిమినల్స్‌కు చోటులేదని తేల్చి చెప్పారు.ఒకప్పుడు రౌడీల పక్కన నిలబడాలంటే రాజకీయ నాయకులు సిగ్గుపడేవాళ్లు. ఇప్పుడు రౌడీలే రాజకీయాలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి ఉపేక్షించేది లేదని అన్నారు. రౌడీలు గొడవ చేస్తే చొక్కా పట్టుకుంటామని హెచ్చరించారు.

Follow us on , &

ఇవీ చదవండి