Breaking News

ద్విచక్ర వాహనంతో 2 హెల్మెట్లు తప్పనిసరి


Published on: 28 Jun 2025 18:20  IST

కేంద్ర ప్రభుత్వం కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 2025కి రెండు ముఖ్య సవరణలు ప్రతిపాదిస్తూ ముసాయిదా విడుదల చేసింది. ఈ నిబంధనలు అమల్లోకి వచ్చిన మూడోనెల నుంచి, ద్విచక్ర వాహన తయారీ సంస్థలు, వాహన కొనుగోలుదారుకు తప్పనిసరిగా ఐఎస్‌ఐ ప్రమాణాలతో తయారుచేసిన 2 హెల్మెట్లు సరఫరా చేయాల్సి ఉంటుంది. 2026 జనవరి 1 నుంచి తయారయ్యే అన్ని త్రిచక్ర వాహనాలకు యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టం అమర్చాలనీ ప్రతిపాదించింది.

Follow us on , &

ఇవీ చదవండి