Breaking News

దేశంలోనే తొలి డిజిటల్ హైవే.. !


Published on: 28 Jun 2025 19:02  IST

జాతీయ రహదారుల రూపు మారుతోంది. వాహనదారులు రయ్‌ రయ్‌మని దూసుకెళ్లేలా సువిశాలమైన రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. మున్ముందు ఇవి స్మార్ట్‌రూపు సంతరించుకోబోతున్నాయి. తాజాగా దిల్లీ-గురుగ్రామ్‌ను కలిపే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై ఏఐ సాయంతో పనిచేసే అడ్వాన్స్‌డ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను (ATMS) అందుబాటులోకి తెచ్చారు. దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ట్రాఫిక్‌ మానిటరింగ్‌, ప్రమాదాల గుర్తింపు ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం.

Follow us on , &

ఇవీ చదవండి