Breaking News

ఐఎస్ఐఎస్ ఇండియా మాజీ చీఫ్ ఆసుపత్రిలో కన్నుమూత


Published on: 28 Jun 2025 18:53  IST

నిషేధిత SIMI మాజీ ఆఫీస్ బ్యారర్ , ఇండియాలో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ISIS) మాజీ చీఫ్ సాకిబ్ అబ్దుల్ హమీద్ నాచన్ శనివారంనాడు న్యూఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు.మెదడులో నరాలు చిట్లడం తో ఆయన కన్నుమూసినట్టు వైద్యులు ధ్రువీకరించారు.మహారాష్ట్రలోని థానే జిల్లా పడ్ఘా నివాసి అయిన నాచన్ నాలుగు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు.ఆరోగ్యం క్షీణించడంతో తీహార్ జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి