Breaking News

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగొద్దు :ఎమ్మెల్యే తలసాని


Published on: 30 Jun 2025 19:01  IST

బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమ వారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద కల్యాణ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అమ్మవారి కల్యాణానికి లక్షలాది భక్తులకు రానున్నారని, ఉత్సవాల్లో కొత్త పద్ధతులకు తెరదీయొద్దన్నారు. ఎప్పుడూ అనుసరిస్తున్న విధానాలనే కొనసాగించాలని పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి