Breaking News

తమిళనాడు లాకప్‌ డెత్‌ కేసు.. ఒంటిపై 44 గాయాలు


Published on: 04 Jul 2025 17:41  IST

తమిళనాడు లో అజిత్‌ కుమార్‌ అనే సెక్యూరిటీ గార్డు కస్టడీ మరణం (Custodial Death) రాష్ట్రంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడి ఒంటిపై 44 గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అజిత్‌ శరీరంపై 44 లోతైన గాయాలు కన్పించాయని పోస్టుమార్టం నివేదికలో వైద్యులు తెలిపారు. దీంతో కస్టడీలో ఉన్నప్పుడు అతడు తీవ్రమైన హింసకు గురైనట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి