Breaking News

ప్రజా సమస్యలపై ఉద్యమిద్దాం!


Published on: 10 Jul 2025 12:10  IST

కాంగ్రెస్‌ పాలనలో అన్నదాతలను ఆదుకునే నాథుడేలేడని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పార్టీ నాయకుల ఎదుట ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రేవంత్‌రెడ్డి పాలనలో అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, పాలన పూర్తిగా అదుపుతప్పిందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి