Breaking News

ఈపీఎఫ్‌వో ​​ఖాతాల్లో రూ.4,000 కోట్లు జమ..?


Published on: 10 Jul 2025 14:08  IST

పదవీ విరమణ నిధి సంస్థ దాదాపు అందరి సభ్యుల ఖాతాలలో 2024-2025 (FY25) ఆర్థిక సంవత్సరానికి వడ్డీని జమ చేసిందని, ఆర్థిక మంత్రిత్వ శాఖ వడ్డీ రేటును ఆమోదించిన రెండు నెలల్లోపు కార్యకలాపాలను పూర్తి చేసిందని కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా మంగళవారం అన్నారు. సభ్యుల PF డిపాజిట్లపై వడ్డీగా దాదాపు 4,000 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. అయితే గతంలో లాగా కాకుండా ఉద్యోగుల ఖాతాల్లో పీఎఫ్‌ వడ్డీ జమ చేసేలా వెంటనే చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి