Breaking News

రూ.5కే ఇడ్లీ, పూరి, ఉప్మా..


Published on: 10 Jul 2025 12:32  IST

ఇందిరమ్మ క్యాంటీన్ల(Indiramma Canteens)లో అల్పాహారం అందించాలని జీహెచ్‌ఎంసీ(GHMC) నిర్ణయించింది. హరే కృష్ణ మూవ్‌మెంట్‌ భాగస్వామ్యంతో గ్రేటర్‌లోని 150 కేంద్రాల్లో త్వరలో అల్పాహారం(టిఫిన్‌) అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భోజనంలానే రూ.5కే పౌరులకు అల్పాహారం అందించనున్నారు. ఒక్కో అల్పాహారానికి రూ.19 ఖర్చు కానుండగా.. అందులో రూ.14 జీహెచ్‌ఎంసీ భరించనుంది. లబ్ధిదారుల నుంచి రూ.5 వసూలు చేస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి