Breaking News

తిమింగలాలు ఒకప్పుడు భూమిపై నడిచేవా?


Published on: 10 Jul 2025 12:25  IST

ఈజిప్ట్‌ దేశంలో ఒకవైపు నైలు నది, మరోవైపు సహారా ఎడారి ఎన్నో విశేషాలకు నెలవుగా మారాయి. తాజాగా సహారా ఎడారికి సంబంధించిన ఓ ఆసక్తికర అంశాన్ని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.ప్రస్తుతం సహారా ఎడారి ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు సముద్ర జీవులు నివసించిన ప్రదేశాన్ని శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. ప్రస్తుతం నేడు అక్కడ ఇసుక మాత్రమే ఉంది. వేల సంవత్సరాల క్రితం అక్కడ సముద్రం ఉండేదని, తిమింగలాలు వంటి పెద్ద సముద్ర జీవులు అక్కడ ఉండేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి