Breaking News

ఏసీబీ అదుపులో విశ్రాంత ఈఎన్సీ మురళీధర్‌రావు


Published on: 15 Jul 2025 12:47  IST

నీటి పారుదల శాఖ విశ్రాంత ఇంజినీర్‌ ఇన్‌ ఛీఫ్‌ జూబ్లీహిల్స్‌లోని మురళీధర్‌రావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన్ను విచారించనున్నారు. హైదరాబాద్‌, కరీంనగర్‌, జహీరాబాద్‌తో పాటు మురళీధర్‌రావు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.ఈఎన్‌సీ జనరల్‌గా కీలకంగా వ్యవహరించిన ఆయన ఉమ్మడి రాష్ట్రంలోనే పదవీవిరమణ పొందారు. మేడిగడ్డపై విజిలెన్స్‌ నివేదిక తర్వాత మురళీధర్‌రావును ప్రభుత్వం తొలగించింది.

Follow us on , &

ఇవీ చదవండి