Breaking News

సీనియర్లు ఉన్నా అశోక్ గజపతి రాజు వైపే మొగ్గు..!


Published on: 15 Jul 2025 14:53  IST

ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీలో ఎందరో సీనియర్లు ఉన్నప్పటికీ.. గవర్నర్ పదవికి అశోక్ గజపతిరాజు వైపే మొగ్గు చూపింది అధిష్టానం.. సీనియర్లు ఎంతమంది ఉన్నా అశోక్ గజపతి రాజుకి గవర్నర్ పదవి దక్కడం పై పాలిటిక్స్ లో సర్వత్రా చర్చ నడుస్తోంది. కాని ఎన్ని కష్టాలు ఎదురైనా ఏ రోజు పక్కచూపులు చూడకుండా పార్టీ పట్ల, చంద్రబాబు పట్ల అశోక్ చూపిన అభిమానానికి పార్టీ ఇచ్చిన అరుదైన గౌరవంగా ఆయన అభిమానులు భావిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి