Breaking News

ఆ గిరిజనం మొత్తం అడవిని వీడాల్సిందే..


Published on: 16 Jul 2025 12:54  IST

నాగర్‌ కర్నూల్‌ జిల్లా, అమ్రాబాద్‌ పులుల అభయారణ్యం లోని చెంచుపెంటలు, గ్రామాల తరలింపునకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. స్వచ్ఛంద పునరా వాసం కోరుకుంటున్న 1,088 కుటుంబాలను మైదాన ప్రాంతాలకు తరలించేందుకు ఎన్‌టీసీఏ (నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ) ఆమోదం తెలిపింది. ప్రభుత్వ పరంగా, అటవీశాఖ నుంచి అందే ప్రయోజ నాలు, లాభ నష్టాలపై ఒక అంచనాకు వచ్చాకే వారు మైదాన ప్రాంతాలకు తరలివెళ్లేందుకు ముందుకు వచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి