Breaking News

త్వరలో చైనా పర్యటనకు ప్రధాని మోదీ…


Published on: 16 Jul 2025 14:19  IST

ప్రధాని మోదీ అతి త్వరలో చైనాలో పర్యటించనున్నారా? చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చలు జరపనున్నారా? అంటే జాతీయ మీడియా కథనాలు అవుననే అంటున్నాయి. గతంలో లద్దాఖ్‌ సరిహద్దుల్లో సైనికుల మధ్య జరిగిన ఘర్షణతో రెండు దేశాల మధ్య సంబంధాలు స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో భారత్‌-చైనాల మధ్య దౌత్య సంబంధాలను పునరుద్ధరించేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

Follow us on , &

ఇవీ చదవండి