Breaking News

కాంగ్రెస్‌ సర్కారుకు బీసీ నేతల హెచ్చరిక


Published on: 16 Jul 2025 14:40  IST

బీసీలను నిలువునా దగా చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న కుతంత్రాలపై బీసీ నేతలు కన్నెర్రజేశారు. బిల్లులు, చట్టాలు, ఆర్డినెన్స్‌ అంటూ బీసీ కోటాపై దోబూచులాడుతున్న రేవంత్‌ సర్కార్‌ తీరును తూర్పారబట్టారు. కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయకుంటే ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను చట్టబద్ధంగా అమలు చేసిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి