Breaking News

ఏకంగా రాష్ట్ర సచివాలయాన్నే టార్గెట్ చేశారు..


Published on: 04 Sep 2025 18:15  IST

రాష్ట్ర సచివాలయం అప్పుడే ప్రారంభమైంది. సచివాలయానికి వచ్చిన వివిధ శాఖల ఉద్యోగులు తమ తమ సీట్ల కూర్చొని విధులు నిర్వర్తించడం మొదలు పెట్టారు. సచివాలయంలోని ఒక శాఖలో పనిచేస్తున్నా ఒక మహిళా ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. సిఐడి అధికారిగా నటించిన వ్యక్తి ఫోన్ చేసి "మీపై కేసు ఉంది" అంటూ బెదిరించి రూ.80 వేల రూపాయలు ఫోన్‌పే ద్వారా తీసుకున్నాడు. మోసపోయిన ఉద్యోగిని తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి