Breaking News

బీసీసీఐ అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్‌..!


Published on: 04 Sep 2025 18:25  IST

గతంలో సౌరవ్‌ గంగూలీ, రోజర్‌ బిన్నీలను అధ్యక్షులుగా నియమించిన విషయం తెలిసిందే. ఈ సారి కూడా పెద్ద ఆటగాడినే అధ్యక్షుడిగా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఐపీఎల్ చైర్మన్ పదవికి ఇద్దరు పేర్లు చర్చిస్తున్నారు. ఇందులో బీసీసీఐ ఉపాధ్యక్షుడి రాజీవ్‌ శుక్లా, ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి సంజయ్‌ నాయక్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. శుక్లా గతంలో కూడా ఐపీఎల్ చైర్మన్‌గా పని చేశారు. అయితే, ఇంకా ఎవరి పేరును ఖరారు చేయలేదు. 

Follow us on , &

ఇవీ చదవండి