Breaking News

భారత్‌కు మరోసారి ట్రంప్‌ నుంచి వార్నింగ్‌..!


Published on: 04 Sep 2025 19:00  IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని చైనా తర్వాత అతిపెద్ద రష్యన్ చమురు కొనుగోలుదారుగా అభివర్ణించారు. రష్యా నుంచి ఇంధన దిగుమతులను కొనసాగిస్తే ఇండియా మరిన్ని జరిమానాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. రష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగించే దేశాలపై అమెరికా ఇంకా ఫేజ్-2, ఫేజ్-3 సుంకాలను విధించలేదని ట్రంప్ హెచ్చరించారు. భారతదేశంపై ద్వితీయ ఆంక్షలు రష్యాపై ప్రత్యక్ష చర్య అని కూడా ఆయన అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి