Breaking News

చిరంజీవి డీప్‌‌ఫేక్ కేసు..సీపీ సజ్జనార్ వ్యాఖ్యలు


Published on: 27 Oct 2025 14:18  IST

మెగాస్టార్ చిరంజీవి ఫిర్యాదు చేసిన డీప్‌‌ఫేక్ కేసుపై విచారణ చేస్తున్నట్లు నగర సీపీ సజ్జనార్ తెలిపారు. చిరంజీవి ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసిన కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. డీప్‌‌ఫేక్ కేసు విషయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డీప్‌ఫేక్ మూలాల్లోకి వెళ్లి నిందితులను అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఇలాంటి డీపీఫేక్ సెలబ్రిటీల కేసులు పెరిగే అవకాశం ఉందని అన్నారు. దీనిపై త్వరలోనే ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి విచారణ చేస్తామని ఆయన వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి