Breaking News

జియు-జిట్సు క్రీడాకారిణి రోహిణి కలాం ఆత్మహత్య


Published on: 27 Oct 2025 18:04  IST

ప్రముఖ అంతర్జాతీయ జుజిట్సు క్రీడాకారిణి రోహిణి కలాం(35) ఆత్యహత్య చేసుకుంది. 2022 ఆసియా క్రీడల్లో ఇండియాకి రోహిణి కలాం ప్రాతినిధ్యం వహించింది. మధ్యప్రదేశ్‌కి చెందిన ఆమె.. దేవాస్‌లోని తన నివాసంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. రోహిణి కలాం గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో తన సోదరి ఒక్కసారిగా కేకలు వేసింది. దీంతో స్థానికులు అప్రమత్తమై హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 

Follow us on , &

ఇవీ చదవండి