Breaking News

సెమీఫైనల్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్!


Published on: 27 Oct 2025 14:22  IST

మహిళల వన్డే ప్రపంచకప్‌(World Cup 2025)లో సెమీస్ ముగింట భారత్ కు బిగ్ షాక్ తగిలింది. నిన్న (అక్టోబర్‌ 26) బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ సందర్భంగా ఓపెనర్‌ ప్రతీకా రావల్‌ తీవ్రంగా గాయపడింది. దీంతో సెమీస్‌ మ్యాచ్‌కు ఆమె అందుబాటులో ఉంటుందా లేదా అన్నది అనుమానంగా మారింది. అక్టోబర్‌ 30న జరిగే సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో ప్రతీకా గాయం టీమిండియా ఫ్యాన్స్ తో పాటు జట్టును టెన్షన్ పెడుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి