Breaking News

ఆర్డరిస్తే చాలు... ఇంటికే కూరలు


Published on: 27 Oct 2025 14:53  IST

ఈ మాట వినగానే గుర్తొచ్చేది ముంబైనే. మన గుంటూరులోనూ ఈ డబ్బావాలా సంస్కృతి విస్తరిస్తోంది. కానీ కాస్త భిన్నంగా. ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి డబ్బాలను సేకరించడం కాకుండా... ఆహార పదార్థాలను వండి డబ్బాల్లో నింపి వినియోగదారుల ఇళ్లకు చేరవేస్తున్నారు. కోరుకున్న ఐటమ్స్, కోరుకున్న సమయానికి ఇంటి వద్దకే తెచ్చివ్వడం ఇందులోని ప్రత్యేకత. ఇలాంటి కుటుంబాలు ఇప్పుడు 70కిపైగా సంస్థలొచ్చాయి. ఒక్కో సంస్థ పరిధిలో వంద నుంచి రెండొందలమంది వినియోగదారులున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి