Breaking News

కళ్లు చెదిరే గదులు.. కార్పొరేట్‌ హంగులు


Published on: 27 Oct 2025 15:00  IST

మాక్లూర్‌లో రూ.5.70 కోట్లతో నిర్మించిన ఆధునిక ప్రభుత్వ పాఠశాల సోమవారం ప్రారంభంకానుంది. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ సోదరుడు, ఎన్ఆర్ఐ మహేష్‌ గుప్తా రూ.1 కోటి విరాళం అందించగా, ప్రభుత్వం రూ.4.70 కోట్లు మంజూరు చేసింది. కార్పొరేట్‌ స్థాయి సదుపాయాలతో 20 క్లాస్‌రూములు, ల్యాబ్‌లు, గ్రంథాలయం, స్పోర్ట్స్‌ రూం, డైనింగ్‌ హాల్‌ వంటి సదుపాయాలు కల్పించారు. ఈ పాఠశాలలో రాబోయే సంవత్సరాల్లో ప్రవేశాలు వేయ్యికి చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి