Breaking News

ఏ ఒక్క హామీ రేవంత్‌ అమలు చేయలేదు: హరీశ్‌రావు


Published on: 27 Oct 2025 15:27  IST

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ఆటో కార్మికులను రాహుల్‌గాంధీ మోసం చేసి ఓట్లు దండుకున్నారని ధ్వజమెత్తారు. వారికి సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఆటో కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ రేవంత్‌రెడ్డి అమలు చేయలేదు. చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున చెల్లించాలి’’ అని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి