Breaking News

భారత్‌పై విషం కక్కిన యూనస్‌..


Published on: 27 Oct 2025 15:53  IST

బంగ్లాదేశ్‌ తాత్కాలిక సారథిగా మహమ్మద్ యూనస్ అధికారం చేపట్టిన దగ్గరినుంచి భారత్‌తో దౌత్య సంబంధాలు ఒత్తిడికి గురవుతున్నాయి. ఆయన తాజాగా మరోసారి భారత్‌పై విషం కక్కారు. భారత్‌ భూభాగాన్ని బంగ్లాదేశ్‌కు చెందినదిగా చూపిస్తూ ఉన్న వివాదాస్పద మ్యాప్‌ను పాకిస్థాన్‌ జనరల్‌ షంషాద్‌ మీర్జాకు బహూకరించారు. ఆ మ్యాప్‌లో భారత ఈశాన్య ప్రాంతాన్ని బంగ్లాదేశ్‌ లో భాగంగా చిత్రీకరించారు.యూనస్ అధికారం చేపట్టిన దగ్గరినుంచి పాక్‌-బంగ్లా దగ్గరవుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి