Breaking News

తెలంగాణలో గన్‌ కల్చర్‌ పెరుగుతోంది


Published on: 27 Oct 2025 16:15  IST

పదవీవిరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు బెనిఫిట్స్‌, పింఛన్‌ ఇవ్వడం లేదు.ఉద్యోగులు, రైతులను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేస్తోంది.రాష్ట్రంలో గన్ కల్చర్‌ పెరుగుతోంది. సాధారణ వ్యక్తికే కాదు.. పోలీసులకే రక్షణ లేకుండా పోయింది. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ గెలిస్తే.. రౌడీ షీటర్లపై కేసులు ఎత్తివేస్తుంది. వారికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తుంది. మజ్లీస్‌తో కలిసి కాంగ్రెస్‌ ప్రభుత్వం శాంతి భద్రతలను దెబ్బతీస్తోంది’’ అని రామచందర్‌రావు ఆరోపించారు.

Follow us on , &

ఇవీ చదవండి