Breaking News

బలహీనపడుతున్న మొంథా తుఫాన్..


Published on: 29 Oct 2025 10:42  IST

మొంథా తుఫాన్‌ క్రమంగా బలహీనపడుతున్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ(బుధవారం) రాష్ట్రంలో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. కోస్తాంధ్రలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

Follow us on , &

ఇవీ చదవండి