Breaking News

పెళ్లి పేరుతో అబ్బాయిని ఇంటికి పిలిపించి..


Published on: 10 Dec 2025 18:39  IST

జ్యోతి శ్రావణ్ సాయి (20)ను బీరంగూడ ఇసుకబావికి చెందిన శ్రీజ (19) గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న శ్రీజ కుటుంబ సభ్యులు పలుమార్లు జ్యోతి శ్రావణ్ సాయిని హెచ్చరించారు. ఈ క్రమంలో శ్రీజ కుటుంబ సభ్యులు మీ ఇద్దరికి పెళ్లి చేస్తామని, మాట్లాడుకుందామని జ్యోతి శ్రావణ్ సాయిని నమ్మించి తమ ఇంటికి పిలిపించుకున్నారు.జ్యోతి శ్రావణ్ సాయి వారి ఇంటికి రాగానే శ్రీజ కుటుంబ సభ్యులు అతడిపై ఒక్కసారిగా దాడి చేసి హత్య చేశారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి