Breaking News

పెళ్లైన వ్యక్తితో ప్రేమాయణం..


Published on: 26 Dec 2025 12:59  IST

రెడ్డి అర్చనకు అదే గ్రామానికి చెందిన పోలు అనిల్ అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉంది.అది గమనించిన కుటుంబ సభ్యులు కూతురిని తన వైఖరి మార్చుకోవా ల ని కోరారు. కానీ ఆమె వినలేదు. ఈ క్రమంలో కుటుంబం పరువు పోతుందని భావించారు. అర్చన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మృతురాలు తండ్రి రాజు, తల్లి లావణ్య ఇంట్లో ఉన్న పురుగుల మందును బలవంతంగా తాగించారు. తర్వాత గొంతు నులిమి హత్య చేశారు. కడుపు నొప్పి బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించారు.

Follow us on , &

ఇవీ చదవండి