Breaking News

టెక్నాలజీని అందరూ ఫాలో కావాల్సిందే.. సీఎం చంద్రబాబు


Published on: 14 May 2025 17:40  IST

టెక్నాలజీని అందరూ ఫాలో కావాల్సిందేనని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. విజయవాడలో జరుగుతున్న పశుసంవర్థక శాఖ టెక్ ఏఐ 2.0ను ఇవాళ సీఎం చంద్రబాబు ప్రారంభించి ప్రసంగించారు. గతంలో ఎంట్రప్రెన్యూర్ లను ప్రోత్సహించుకోవడానికి జి ఎఫ్ ఎస్ టి లాంటి సంస్థను తెచ్చామని గుర్తు చేశారు. లైవ్ స్టాక్ పై 42 లక్షలు మంది ఆధారపడ్డారని చెప్పిన చంద్రబాబు, 13.5 శాతం GST కాంట్రిబ్యూషన్ live స్టాక్ ద్వారా వస్తోందని వివరించారు.

Follow us on , &

ఇవీ చదవండి