Breaking News

దోపిడీకే మద్యం నగదు లావాదేవీలు


Published on: 16 May 2025 16:37  IST

‘వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాల్లో డిజిటల్‌ చెల్లింపులు లేకుండా చేసి, రూ.99,413.5 కోట్ల మేర లావాదేవీలను నగదు రూపంలో ఎందుకు చేశారో వైసీపీ నేతలు సమాధానం చెప్పగలరా?’ అని ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీ నేతల అరాచకాలు నేడు ఒక్కొక్కటిగా సిట్‌ విచారణలో బయటకొస్తుంటే ఓర్వలేని జగన్‌ పత్రిక అబద్ధాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

Follow us on , &

ఇవీ చదవండి