Breaking News

సైనికులకు మద్దతుగా పోటాపోటీ ర్యాలీలు


Published on: 20 May 2025 11:59  IST

ఆపరేషన్ సింధూర్ సూపర్‌ సక్సెస్‌ తర్వాత సైనికులకు సంఘీభావంగా తిరంగా యాత్రలకు శ్రీకారం చుట్టింది బీజేపీ. ఇప్పటికే దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహిస్తూ ఇండియన్‌ ఆర్మీకి మద్దతు పలుకుతోంది. అయితే, బీజేపీకి పోటీగా జైహింద్‌ ర్యాలీలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్‌. ఆపరేషన్‌ సింధూర్‌, కాల్పుల విరమణ ఒప్పందంపై పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపర్చాలని డిమాండ్‌ చేస్తోన్న కాంగ్రెస్‌.. జైహింద్‌ పేరిట సైనికులకు సంఘీభావం తెలపాలని నిర్ణయించింది.

Follow us on , &

ఇవీ చదవండి