Breaking News

అరాచకానికి ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్:వైఎస్ జగన్


Published on: 09 Jun 2025 18:33  IST

రాజధాని అమరావతి ప్రాంత మహిళలను కించపరిచిన సాక్షి టీవీ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్‌ చేయడంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలిసారి స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌ అరాచకానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయిందంటూ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా మాట్లాడారు. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయని , ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారని మండిపడ్డారు జగన్.

Follow us on , &

ఇవీ చదవండి