Breaking News

మరో విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం..


Published on: 16 Jun 2025 11:18  IST

అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగి రోజులు గడవక ముందే మరో ప్రమాదం. ఆదివారం (జూన్ 15) ఉదయం 250 మంది హజ్ యాత్రికులతో వస్తున్న సౌదీ ఎయిర్ లైన్స్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. లక్నోలోని చౌదరీ చరణ్ సింగ్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లో విమానం ల్యాండింగ్ అవుతుండగా చక్రాల నుంచి మంటలు చెలరేగాయి. ఫ్లైట్ లో ఉన్న 250 మంది ప్రయాణీకులతో పాటు సిబ్బందీ అందరినీ అత్యవసరంగాకిందికి దింపారు. అందరూ సురక్షితంగానే ఉన్నట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి