Breaking News

శిక్షించి తీరుతాం: ఇరాన్


Published on: 23 Jun 2025 11:26  IST

ఇరాన్‌ - ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఆ క్రమంలో ఇరాన్‌లోని మూడు అణు శుద్ది కేంద్రాలపై ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా దాడి చేసింది. అలాంటి వేళ ఇరాన్ కీలక నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ ఆదివారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌పై దాడులను తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. జియోనిస్ట్ శత్రువు పెద్ద తప్పు చేశారన్నారు. ఈ నేపథ్యంలో అతడిని శిక్షించవలసి ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ వేదికగా ఖమేనీ స్పందించారు.

Follow us on , &

ఇవీ చదవండి