Breaking News

అమెరికాతో భారత్ తగ్గేదేలే..


Published on: 15 Jul 2025 16:17  IST

భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై ప్రస్తుతం తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. అయితే, జంతువుల భాగాలు అంటే మాంసం లేదా రక్తం వంటి తినని ఆవుల నుండి పాలు దిగుమతి చేసుకునేల కఠినమైన సర్టిఫికేషన్ ఉండాలని భారతదేశం పట్టుబడుతోంది. మతపరమైన, సాంస్కృతిక కారణాల వల్ల భారతదేశం పాల వినియోగదారులను రక్షించుకోవడానికి దీనిపై చర్చించడానికి వీలు లేదని భావిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి