Breaking News

ఎయిరిండియా గుడ్‌న్యూస్‌..


Published on: 02 Sep 2025 16:53  IST

ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా సీనియర్ సిటిజెన్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. 60ఏళ్లు, ఆపైబడిన ప్రయాణికులకు రాయితీలు ప్రకటించింది. వారు చేసే దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు ఈ రాయితీలు వర్తిస్తాయని వెల్లడించింది తమ కొత్త స్కీమ్ కింద టికెట్ బేస్ ధరపై 10 శాతం తగ్గింపు ఇస్తామని ఎయిరిండియా వెల్లడించింది. ఎకానమీ నుంచి ఫస్ట్‌క్లాస్ వరకు అన్ని క్యాబిన్లకు ఇది వర్తిస్తుంది. ఒక డేట్ ఛేంజ్‌కు అవకాశం ఉండగా.. 15 కేజీల అదనపు బ్యాగేజీని అనుమతించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి