Breaking News

సుంకాలతో మనల్ని ఆపలేరు!


Published on: 02 Sep 2025 18:21  IST

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో “ఆర్థిక స్వార్థ ప్రయోజనాల వల్ల కలిగే సవాళ్లు” ఉన్నప్పటికీ భారతదేశ GDP 7.8 శాతం వృద్ధి రేటును సాధించిందని ప్రధాని మోదీ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువులపై విధించిన సుంకాలను ఆయన విమర్శించారు. చైనా, జపాన్ పర్యటన ముగించుకున్న ఒక రోజు తర్వాత ఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థ ప్రతి అంచనాను అధిగమించిందని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి