Breaking News

ప్రతి 50 కిలోమీటర్స్‌‌కి ఒక పోర్ట్..


Published on: 02 Sep 2025 18:44  IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో లాజిస్టిక్‌ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌‌మెంట్ తీసుకోస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. భవిష్యత్తులో రోడ్లు, రైలు, సముద్రం, ఎయిర్‌ లాజిస్టిక్స్‌ పెరుగుతాయని పేర్కొన్నారు. రోడ్ల అనుసంధానం జరిగినట్లు నదులను కూడా కలపాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇవాళ ఇళ్లపైనే విద్యుదుత్పత్తి చేసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఇవాళ(మంగళవారం) విశాఖ నోవాటెల్‌లో ఏర్పాటు చేసిన ఈస్ట్‌ కోస్ట్‌ మారీటైమ్‌ లాజిస్టిక్స్‌ సమ్మిట్‌లో పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి