Breaking News

నేను అలా జరిగితే…ఇలా కుర్చీలో కూర్చొనే వాళ్లున్నారు!


Published on: 03 Sep 2025 15:30  IST

సీఎం కుర్చీపై రేవంత్‌రెడ్డికీ అపనమ్మకం పోలేదని మరోసారి స్పష్టమవుతున్నది. మంగళవారం హైదరాబాద్‌లో మాజీ ఎంపీ కేవీపీ రాంచందర్‌రావు నిర్వహించిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మెమోరియల్‌ అవార్డు కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. సేంద్రీయ వ్యవసాయంలో విశేష కృషి చేస్తున్న డాక్టర్‌ సుభాష్‌ పాలేకర్‌కు అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. తాను ఇలా పక్కకు జరిగితే, అలా కుర్చీలో కూర్చొనే వాళ్లు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి