Breaking News

శాంతి కావాలా.. యుద్ధమా: జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు


Published on: 03 Sep 2025 15:39  IST

అమెరికా సుంకాల బెదిరింపుల వేళ.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం ముందు రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని అన్నారు. శాంతా-యుద్ధమా, చర్చలా-ఘర్షణా.. ఏం కావాలో తేల్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌ పై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనా ఆయుధ ప్రదర్శన ఏర్పాటుచేసింది. ప్రతిష్ఠాత్మక తియానన్మేన్‌ స్క్వేర్‌ ఇందుకు వేదికైంది. దీని పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించారు.

Follow us on , &

ఇవీ చదవండి