Breaking News

కేంద్ర సంచలన నిర్ణయం..


Published on: 03 Sep 2025 16:18  IST

కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మతపరమైన హింస నుండి తప్పించుకోవడానికి డిసెంబర్ 31, 2024 వరకు పొరుగు దేశాల నుంచి వచ్చిన వారికి ఊరట. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి భారతదేశానికి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ మరియు క్రైస్తవ వర్గాల సభ్యులకు పాస్‌పోర్ట్ లేదా ఇతర ప్రయాణ పత్రాలు లేకుండా దేశంలో ఉండటానికి అనుమతి ఉంటుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి