Breaking News

తొలి ప్రధాని నెహ్రూ ఢిల్లీ బంగ్లా అమ్మకం


Published on: 03 Sep 2025 18:58  IST

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతదేశానికి తొలి ప్రధానమంత్రిగా పనిచేశారు జవహర్‌లాల్ నెహ్రూ. ఆయన ఢిల్లీ నడిబొడ్డున నివసించిన లుటియెన్స్ బంగ్లా జోన్ అధికారిక నివాసం ప్రస్తుతం అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. నెహ్రూ మొదటి అధికారిక నివాసంగా పనిచేసిన మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లోని విశాలమైన బంగ్లా సుమారు రూ.11 వందల కోట్లకు అమ్ముడవుతోంది. దాదాపు 3.7 ఎకరాల్లో 24వేల చదరపు అడుగున నిర్మాణాలు కలిగిన ఈ బంగ్లా దేశంలో అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్లలో ఒకటిగా నిలిచింది.

Follow us on , &

ఇవీ చదవండి