Breaking News

శోభాయాత్రకు ఏర్పాట్లు..


Published on: 04 Sep 2025 12:03  IST

మహానిమజ్జనం ప్రశాంతంగా, ఇబ్బందులు లేకుండా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌, పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. నిమజ్జన శోభాయాత్ర జరిగే మార్గాన్ని జిల్లా కలెక్టర్‌ దాసరి హరిచందన, రాచకొండ కమిషనర్‌ సుధీర్‌బాబు, హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌లతో కలిసి బుధవారం వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 30 వేల మంది పోలీసులు బందోబస్తులో ఉంటారని పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి