Breaking News

భారత ప్రధానితో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా..


Published on: 10 Sep 2025 10:48  IST

భారత ప్రధాని నరేంద్ర మోదీ తో మాట్లాడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి కాలంలో సుంకాల పేరుతో భారత్‌పై తన ఆగ్రహాన్ని వెల్లిబుచ్చిన ట్రంప్ ధోరణిలో క్రమంగా మార్పు వస్తోంది. చైనా, రష్యాలతో భారత్ స్నేహం ట్రంప్‌ను, అమెరికా యంత్రాంగాన్ని ఆత్మరక్షణలో పడేసింది. దీంతో ట్రంప్ మాటల్లో మార్పు వస్తోంది. దీంతో ట్రంప్ తాజాగా తన సోషల్ మీడియా 'ట్రూత్' ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి