Breaking News

బీహార్ ఎన్నికల్లో 'పిండ ప్రదానం' పాలిటిక్స్


Published on: 10 Sep 2025 16:56  IST

బీహార్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పితృదేవతలకి సమర్పించే 'పిండ ప్రదానం' మీద కూడా రాజకీయాలు నడుస్తున్నాయి. ఇదే అంశాన్ని విమర్శనాస్త్రంగా చేసుకుని బీహార్‌లోని రాష్ట్రీయ జనతా దళ్ (RJD) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలకు దిగారు. ప్రధాని మోదీ గయాలో తన మాతృమూర్తికి చేయదల్చిన ‘పిండ ప్రదానం’ కార్యక్రమం మీద లాలూ యాదవ్ విమర్శలు గుప్పించారు.

Follow us on , &

ఇవీ చదవండి