Breaking News

పదేళ్లు లీజుకిస్తే 99 ఏండ్లకు ఫోర్జరీ..


Published on: 11 Sep 2025 13:00  IST

పదేళ్లపాటు లీజుకు ఇస్తే ఫోర్జరీ పత్రాలతో 99 ఏండ్ల లీజుకిచ్చారంటూ ఎన్‌ఆర్‌ఐకి చెందిన భవనంలో తిష్టవేయడంతోపాటు వృద్ధురాలిని బెదిరింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.10లో నివాసం ఉంటున్న సీహెచ్‌.లక్ష్మీశ్వరి(85) అనే వృద్ధురాలి కొడుకు తిరుమల వెంకటేష్‌ అమెరికాలో ఉంటారు. అతడికి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం 25లో 576 గజాల స్థలంలో భవనం ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి