Breaking News

లిబరేషన్‌ డే నిర్వహిస్తున్నాం: ప్రధాని మోదీ


Published on: 17 Sep 2025 11:56  IST

మధ్యప్రదేశ్‌ ధార్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ తెలంగాణ విమోచన దినోత్సవం గురించి ప్రస్తావించారు. నిజాం పాలన నుంచి హైదరాబాద్‌ను విముక్తి చేసిన ఘనత సర్దార్‌ పటేల్‌కే దక్కుతుందని మోదీ పేర్కొన్నారు.. అందుకే పటేల్‌కు నివాళిగా సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ లిబరేషన్‌ డేను ఘనంగా నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.హైదరాబాద్‌ సంస్థానాన్ని సర్ధార్‌ పటేల్‌ విలీనం చేశారు.. సర్ధార్‌ పటేల్‌ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతారంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి